నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఎం జగన్ను కలిసిన స్వాతిక్ సాయిరాజ్
Published on Thu, 10/01/2020 - 19:41
సాక్షి, అమరావతి: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, 2020 అర్జున అవార్డు విజేత తూర్పుగోదావరి జిల్లా వాసి సాత్విక్ సాయిరాజ్ గురువారం తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వాతిక్ సాయిరాజ్ను ముఖ్యమంత్రి అభినందించి, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పినిపె విశ్వరూప్ తదితరులు పాల్గొన్నారు. స్వాతిక్ సాయిరాజ్ది తూర్పుగోదావరి జిల్లా.
#
Tags