నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
త్యాగానికి ప్రతీక మొహర్రం
Published on Fri, 08/20/2021 - 04:34
సాక్షి, అమరావతి: మొహర్రం త్యాగనిరతికి ప్రతీకని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వంటి అమరవీరులను మొహర్రం గుర్తుకు చేస్తుందని తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్లకే పరిమితమై మొహర్రం కార్యక్రమాలు నిర్వహించు కోవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు.
#
Tags