రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుప్పంలో టీడీపీ నేతల దౌర్జన్యం
Published on Thu, 09/24/2020 - 19:24
సాక్షి, చిత్తూరు : కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శాంతిపురంలో ఉపాధి హామీ ఏపిఓ అశోక్ రెడ్డిని చితకబాదారు. ఆఫీసులోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఎంపిడిఓ చెన్నయ్య మీద చంద్రబాబు పిఏ మనోహర్ చేయి చేసుకున్నాడు. టీడీపీ నేతల తీరుపై ఎంపిడిఓ చెన్నయ్య, ఏపీఓ అశోక్ రెడ్డిలు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటనలో 11మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక టీడీపీ నేతల దాడిని వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ భరత్ తీవ్రంగా ఖండించారు. (రఘురామరాజు సెక్యూరిటీ తొలగించండి)
#
Tags