అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
Published on Thu, 09/02/2021 - 18:09
సాక్షి, అమరావతి: ఏపీలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు సీఎం జగన్ రేపు(శుక్రవారం) విడుదల చేయనున్నారు. ఎంఎస్ఎమ్ఈ, స్పిన్నింగ్ మిల్లులు, టెక్స్టైల్కు ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. కరోనా కష్టకాలంలో ఎంఎస్ఎమ్ఈలను ఏపీ ప్రభుత్వం ఆదుకున్న సంగతి తెలిసిందే. కాగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలతో ఏపీలో పారిశ్రామికాభివృద్ది మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం తొలి విడత నిధులు విడుదల చేసింది. రెండో విడత నిధులను సీఎం జగన్ శుక్రవారం విడుదల చేయనున్నారు.
చదవండి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందాలి: సీఎం జగన్
#
Tags