మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీ: తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
Published on Mon, 06/14/2021 - 17:52
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,549 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. నిన్న ఒక్కరోజే 10,114 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం రోజు 87,756 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక గత 24 గంటల్లో 59 మంది మృత్యువాత పడ్డారు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్పై సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,14,393 చేరగా.. మరణాల సంఖ్య 11,999గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,05,38,738 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. 1,72,23,81 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 80,013 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చదవండి: Covid alarm: శరీరంలో వైరస్ ఉంటే మోత మోగుడే!
#
Tags