చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
7,594 మంది డిశ్చార్జ్
Published on Sat, 08/08/2020 - 05:09
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 7,594 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,20,464కి చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు మొత్తం 62,938 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షలు 23,62,270కి చేరాయి. కొత్తగా 10,171 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. తాజాగా 89 మంది మృతితో మొత్తం మరణాలు 1,842కి చేరాయి. యాక్టివ్ కేసులు 84,654 ఉన్నాయి.
#
Tags