జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రికార్డులు నేల'మట్టం'
Published on Wed, 08/19/2020 - 08:18
కొవ్వూరు: 14ఏళ్ల తర్వాత గోదావరి వరద మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది. 2006లో ఆగస్టు ఏడో తేదీన గరిష్టంగా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 22.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. మళ్లీ ఆ స్థాయిలో వరద రాలేదు. ఆ తర్వాత 19 అడుగుల నీటిమట్టం నమోదు కావడం ఇది రెండోసారి. మొదట 2013లో గరిష్టంగా 19.0 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డును దాటి 19.90 అడుగులకు నీటిమట్టం చేరింది. మంగళవారం సాయంత్రం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 19.90 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించి 19.80 అడుగులకు చేరింది. 2013 తర్వాత మూడోప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద రాలేదు. ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మూడోప్రమాద హెచ్చరిక చేశారు.
#
Tags