ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకకు అంతరాయం
Published on Mon, 01/23/2023 - 17:51
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. సోమవారం ఈ అంతరాయం ఏర్పడింది.
కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో గూడ్స్ పట్టాలు తప్పించింది. దీంతో పిఠాపురంలో యశ్వంత్పూర్, రత్నాచల్ ఎక్స్ప్రెస్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
#
Tags