అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరి ఇలాగైతే కరోనా రాదా అండీ....?
Published on Wed, 05/05/2021 - 09:49
సాక్షి, విజయనగరం: ఎస్ కోటలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరో పక్క మరణాలు కూడా నమోదవుతూనే ఉన్నాయి. అయినా ప్రజలు మాత్రం తమ అవసరాల ముసుగులో కరోనాను మరిచిపోతున్నారు. పట్టణంలోని ప్రధాన బ్యాంకులన్నీ కోవిడ్ వ్యాపిత కేంద్రాలుగా మారుతున్నాయి. సోమ, మంగళవారాల్లో బ్యాంకులకు ఖాతాదారులు పోటెత్తారు. కనీసం మాస్క్ పెట్టుకోకుండా.. భౌతికదూరం పాటించకుండా ఒకేదగ్గర గుమిగూడడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, తదితర బ్యాంక్ శాఖలు రద్దీగా కనిపించాయి. ఇలా అయితే కరోనా వ్యాపించదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
చదవండి: Corona: చిన్న ఊరు.. నిశ్చింతగా ఉన్నారు
ఎస్.కోట యూనియన్ బ్యాంక్ ఎదుట ఉన్న జనం
#
Tags