వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమలలో కిడ్నాప్ కలకలం
Published on Sun, 11/08/2020 - 21:26
సాక్షి, తిరుమల : తిరుమలలో ఆదివారం కిడ్నాప్ కలకలం సృష్టించింది. వివరాలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన హనుమంతరావు(40) కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. కాగా ఎస్.పి.టి రెస్ట్ హౌస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వచ్చి హనుమంతరావును కిడ్నాప్ చేశారు. కళ్ల ముందే దుండగులు కిడ్నాప్ చేయడంతో అతని కుటుంబసభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే దుండగులు కిడ్నాప్కు ఉపయోగించిన వాహనంకు సంబంధించిన బండి నెంబర్ను గుర్తుపట్టిన హనుమంతు భార్య వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. సమాచారంతో రంగంలోకి దిగిన తిరుమల పోలీసులు అలిపిరి వద్ద కాపు కాసి వాహనంతో పాటు కిడ్నాపర్స్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
#
Tags