రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్షతగాత్రులకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరామర్శ
Published on Sun, 02/14/2021 - 22:01
సాక్షి, కర్నూలు: వెల్దుర్తి మండలం మదార్పురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. పవిత్రమైన అజ్మీర్ యాత్రకు వెళ్తుండగా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, నలుగురు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో 18 మంది ఉన్నారని, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.
#
Tags