వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కర్నూల్ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ కోర్సులు
Published on Wed, 08/19/2020 - 21:25
కర్నూలు: కర్నూల్ మెడికల్ కాలేజీలో కొత్తగా 5 సూపర్ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. సూపర్ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభానికి కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డిని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అభినందించారు.
కాగా, కోర్సుల అనుమతి లభించడంలో సహకరించినందుకు ఎంపి సంజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు యూరాలజీ, నెఫ్రాలజీ, పెడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ తదితర విభాగాల్లో స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించిందని ఎంపీ తెలిపారు.
#
Tags