ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాష్ట్రంలో పెరుగుతున్న రికవరీ రేటు
Published on Mon, 09/14/2020 - 04:10
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా రికవరీ రేటు 82.37 శాతానికి చేరింది. ఆదివారం ఒక్కరోజే 72,233 టెస్ట్లు చేశారు. కొత్తగా 9,536 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 10,131 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 66 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,912కు చేరింది. ఇక ఆదివారం ఉదయం నాటికి మొత్తం 45,99,826 కరోనా నిర్ధారణ టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 5,67,123 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీరిలో 4,67,139 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో పది లక్షల జనాభాకు 86,139 టెస్టులు జరుగుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి.
#
Tags