ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కంపించిన నాయనబావి
Published on Sun, 12/19/2021 - 08:58
బి.కొత్తకోట (చిత్తూరు): చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావిలో శనివారం మధ్యాహ్నం 3.00 నుంచి 3.15 గంటల మధ్య భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భీకరమైన శబ్దాలు వినిపించటంతో ఇళ్లలో, దుకాణాల్లో ఉన్న వారంతా భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఎందుకు శబ్దాలు వస్తున్నాయో అర్థం కాక చాలా భయపడిపోయామని, తర్వాత గమనిస్తే ఒకరిద్దరి ఇళ్ల గోడలు బీటలు వారాయని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
చదవండి: చింతపల్లి @ 5.6 డిగ్రీలు
#
Tags