రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమల: 2022 గణాంకాలను విడుదల చేసిన టీటీడీ
Published on Sat, 12/31/2022 - 10:52
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2022వ సంవత్సరం గణాంకాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 2,35,58,325 మంది భక్తులు స్వామి వారిని దర్శించకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.1,446 కోట్లకు చేరింది. 1,08,51,706 మంది భక్తులు గడిచిన సంవత్సరకాలంలో స్వామి వారికి తలనీలాలను సమర్పించారు. 11,42,78,291 కోట్ల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించింది.
చదవండి: (AP: సీఐడీ చీఫ్ సునీల్కు డీజీగా ప్రమోషన్)
#
Tags