అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండు రోజులు వర్షాలు
Published on Tue, 04/20/2021 - 03:37
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే వీలుందని వెల్లడించారు. కాగా, సముద్రపు గాలుల వల్ల సోమవారం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నెల్లూరు, ప్రకాశం, విశాఖలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
#
Tags