రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దసరా ఉత్సవాల దృష్ట్యా దుర్గగుడి ఆలయ కమిటీ నిర్ణయాలు
Published on Sat, 10/02/2021 - 19:37
సాక్షి,విజయవాడ: దసరా ఉత్సవాలు విజయవాడలో ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దుర్గగుడి ఆలయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా టైం స్లాట్ ప్రకారమే దర్శనాలు ఉంటాయని తెలిపింది. రోజుకు 10 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు పేర్కొంది. భక్తుల ఉచిత దర్శనాల కోసం 2 క్యూలైన్లు ఏర్పాటు చేయగా, ఆన్లైన్లో టైం స్లాట్ ప్రకారం రూ.100, రూ.300 దర్శన టికెట్లు అందుబాటులో ఉంచునుంది. కాగా ఆన్లైన్ టికెట్ల కోసం http://aptemples.ap.gov.in వెబ్సైట్ ఏర్పాటు చేశారు.
చదవండి: ఆయనే విద్యార్థి.. ఆయనే గురువు
#
Tags