చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ లేఖ భారతమ్మ రాసినది కాదు
Published on Wed, 03/23/2022 - 09:13
సాక్షి, అమరావతి: ‘సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఓ లెటర్ రాశారంటూ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ అవుతోంది. ఆ లెటర్ వైఎస్ భారతి రాసినది కాదు. అది నకిలీది’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రరాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్సీపీ అభిమానులకు, తన మనసులోని భావాలు, ఆందోళనలు, భయాలు చెప్పడానికి మీడియా ముందుకు వచ్చినట్లు లేఖను సృష్టించారని, వైఎస్ భారతి ఎలాంటి లెటర్ రాయలేదని, ఎవరో కావాలని అలాంటి లేఖలు సర్క్యులేట్ చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు అని సూచించారు. ఆమెకు అటువంటి లెటర్ రాయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం అందరూ గమనించాలని కోరారు.
#
Tags