వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
Published on Wed, 12/22/2021 - 19:17
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని ప్రధానికి ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా వైఎస్సార్సీపీ ఎంపీలు కలిశారు. ఏపీ పెండింగ్ సమస్యలపై చర్చించారు.
చదవండి: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా
#
Tags