కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
Published on Wed, 03/22/2023 - 02:04
గాలివీడు : మండలంలోని గరుగుపల్లి గ్రామం చాముకూరివాండ్లపల్లె సమీపంలో ప్రధాన రోడ్డు వద్ద వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో కొన్ని రోజుల క్రితం చోరీ జరిగింది. దాత ఇందుకూరి ప్రభాకర్ మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. పూజా కార్యక్రమాలు, ఆలయ భద్రత కోసం తాళాలు కొసినేపల్లి వెంకటనారాయణ (కోటీశ్వరుడు), ఇందుకూరి దంగులమ్మ వద్ద భక్తులు ఉంచారు. ఈ క్రమంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు రెండు నెలలుగా లెక్కించలేదు. ఆలయ తాళాలు ఉన్నప్పటికీ హుండీలో నగదు మాయమైంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags