చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
14 నుంచి అమరేశ్వరునికి శుద్ధ జలాలతో అభిషేకం
Published on Sun, 11/12/2023 - 01:54
అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామక్షేత్రమైన అమరావతి అమరేశ్వరునికి ఈనెల 14వ తేదీ నుంచి పచ్చ కర్పూరంతో కూడిన శుద్ధజలాలతో అభిషేకం నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపినాథశర్మ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గర్భాలయంలోని అమరేశ్వరుని శివలింగాకారాన్ని కాపాడుకోవటానికి శుద్ధ జలంతో మాత్రమే అభిషేకం చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలయ ప్రకారంలో దక్షిణం వైపు ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో అమరేశ్వరస్వామివారి చరలింగాన్ని ఉంచి భక్తులు తెచ్చిన ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు.
#
Tags