వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేటీఎం,హుస్కవర్ణ బైకులు మరింత ప్రియం
Published on Sun, 04/04/2021 - 19:58
బజాజ్కు చెందిన ప్రీమియం బైకుల విక్రయ సంస్థ కేటీఎం తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్ధాల ధరలు పెరుగడంతో ధరలను పెంచాల్సి వచ్చినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో కేటీఎం, హుస్కావర్ణ బైకులు రూ.10 వేల వరకు ప్రియం కానున్నాయి. వివిధ మోడళ్ళను బట్టి ధరల పెరుగుదలలో మార్పులు ఉంటాయి. దీంట్లో కేటీఎం బైకులు రూ.8,812, హుస్కవర్ణ బైకులు రూ.9,730 వరకు పెరగనున్నాయి.
కేటీఎం, హుస్కావర్ణ బైక్ ధరలు:
- కేటీఎం 125 డ్యూక్: రూ.1,60,319
- కేటీఎం 200 డ్యూక్: రూ.1,83,328
- కేటీఎం 390 డ్యూక్: రూ.2,75,925
- కేటీఎం ఆర్సీ 125 : రూ.1,70,214
- కేటీఎం ఆర్సీ 390: రూ.2,65,897
- కేటీఎం 250 ఏడివి: రూ.2,54,483
- కేటీఎం 390 ఏడివి: రూ.3,16,601
- హుస్కవర్ణ స్వర్ట్ పిలెన్: రూ.1,99,296
- హుస్కవర్ణ విట్ పిలెన్: రూ.1,98,669
#
Tags