ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ధిక మంత్రి
Published on Wed, 12/22/2021 - 13:57
న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్బీలు) ప్రైవేటీకరించే విషయంలో కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యసభకు వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు పీఎస్బీలను ప్రైవేటీకరించే ఉద్దేశ్యంతో ఉన్నట్టు 2021–22 బడ్జెట్ సందర్భంగా మంత్రి సీతారామన్ చేసిన ప్రకటన గమనార్హం. పీఎస్బీల ప్రైవేటీకరణపై సభ్యుల నుంచి ఎదురైన ప్రశ్నకు మంత్రి స్పందించారు.
చదవండి: మీరు వినియోగించని బ్యాంక్ అకౌంట్లలో ఎంత సొమ్ము మగ్గుతుందో తెలుసా?
#
Tags