వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆకాశమే హద్దు! 61 వేలు క్రాస్ చేసిన సెన్సెక్స్
Published on Thu, 10/14/2021 - 09:41
ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లో పండుగ వాతావరణం నెలకొంది. బుల్జోరు కంటిన్యూ అవుతుండటంతో దేశీ సూచీలు రయ్ రయ్మంటూ పైపైకి దూసుకుపోతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 61 వేల పాయింట్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం సరికొత్త హైని టచ్ చేసింది.
నిన్న సాయంత్రం బీఎస్సీ సెన్సెక్స్ 60,737 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కానీ ఈ రోజు మార్కెట్ ప్రారంభమే రికార్డు స్థాయిలో 61,088 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత కాసేపు జోరు తగ్గినట్టు కనిపించినా అది తాత్కాలికమే అయ్యింది. ఉదయం 9:45 గంటల సమయంలో బీఎస్సీ సెన్సెక్స్ 403 పాయింట్లు లాభపడి 61,140 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 18,282 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
#
Tags