నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెరిగిన గోల్డ్ .. తగ్గిన వెండి ధరలు
Published on Wed, 07/07/2021 - 11:12
ముంబై : మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. ఆగస్ట్ ఫీచర్కి బంగారం ధర రూ. 72 పెరిగింది. అంతకు ముందు 10 గ్రాముల బంగారం ధర రూ, 47,684 దగ్గర ట్రేడవగా ఈ రోజు రూ. 72 పెరిగి రూ. 47, 756 దగ్గర నమోదు అవుతోంది. మరోవైపు వెండికి సంబంధించి సెప్టెంబరు ఫీచరు కిలో వెండి ధర రూ. 69,512 నుంచి 69,541కి పెరిగింది. జులై 6న కిలో ఒక దశలో వెండి రికార్డు స్థాయిలో రూ.70,309 రూపాయలు పలికింది. నిన్నటితో పోల్చితే వెండి ధర తగ్గింది.
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. జులై 7న గోల్డ్ ఫ్యూచర్స్ 7.45 డాలర్లు పెరిగి 1,801.65 డాలర్ల వద్ద కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్కి సంబంధించి 0.108 డాలర్లు పెరిగి 26.282 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
#
Tags