నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అందరికీ ఆమోదయోగ్యంగా ఈ కామర్స్ పాలసీ: గోయల్
Published on Mon, 10/04/2021 - 00:11
దుబాయి: ప్రతిపాదిత ఈకామర్స్ విధానం పటిష్టంగా, ప్రతి భారతీయుని ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. భాగస్వాముల ప్రయోజనాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ముసాయిదా ఈ కామర్స్ నిబంధనలపై అభిప్రాయాలను తాను ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. ముసాయిదా నిబంధనలపై అంతర్గత మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు అవసరం లేదన్నారు. డీపీఐఐటీ, కార్పొరేట్ శాఖ, నీతి ఆయోగ్ కొన్ని నిబంధనల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. దుబాయిలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచి్చన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు.
#
Tags