అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐటెల్ నుంచి అతి తక్కువ ధరకే 4జీ ఫోన్
Published on Tue, 06/15/2021 - 21:34
ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ ఐటెల్ అతి తక్కువ ధరలో 4జీ మొబైల్ను లాంచ్ చేసింది. మ్యాజిక్ సిరీస్లో భాగంగా ఈ ఫోన్ను రిలీజ్ చేసింది. ఐటెల్ మ్యాజిక్-2 4జీ మొబైల్లో వైఫై, హట్స్పాట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఎనిమిది డివైజ్లను కనెక్ట్ చేసుకొవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫోన్ డ్యూయల్ 4జీ నెట్వర్క్ను సపోర్ట్ చేస్తోంది. కాగా ఈ ఫోన్ ధరను రూ. 2,349గా నిర్ణయించారు. బ్లూ, బ్లాక్ వేరియంట్లలో లభించనుంది.
ఐటెల్ మ్యాజిక్-2 4జీ ఫీచర్లు
- 2.4-అంగుళాల 3డీ కర్వ్డ్ డిస్ప్లే
- 128 ఏంబీ ర్యామ్, 64 జీబీ ఎక్పపాండబుల్ స్టోరేజ్
- 1,900 ఎంఏహెచ్ బ్యాటరీ
- 1.3 ఎంపీ రియర్ కెమరా విత్ ఫ్లాష్
- వైఫై, హట్స్పాట్
- బ్లూటూత్
చదవండి: పవర్ ఫుల్ ప్రాసెసర్ తో విడుదలైన రియల్మీ జీటీ 5జీ
#
Tags