నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహీంద్రా లాజిస్టిక్స్ చేతికి రివిగో ‘బీ2బీ’ వ్యాపారం
Published on Tue, 09/27/2022 - 06:31
ముంబై: లాజిస్టిక్స్ సంస్థ రివిగో సర్వీసెస్కు చెందిన బీ2బీ ఎక్స్ప్రెస్ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మహీంద్రా లాజిస్టిక్స్ (ఎంఎల్ఎల్) వెల్లడించింది. వ్యాపార బదిలీ ఒప్పందం (బీటీఏ) రూపంలో ఈ డీల్ ఉంటుందని పేర్కొంది.
దీని ప్రకారం రివిగోలోని బీ2బీ ఎక్స్ప్రెస్ వ్యాపారం అసెట్స్, కస్టమర్లు, టీమ్, టెక్నాలజీ ఫ్లాట్ఫాం మొదలైనవి ఎంఎల్ఎల్కు దక్కుతాయి. ఎక్స్ప్రెస్ నెట్వర్క్ ప్రస్తుతం 250 ప్రాసెసింగ్ కేంద్రాలు, శాఖల ద్వారా దేశవ్యాప్తంగా 19,000 పిన్ కోడ్లకు సర్వీసులు అందిస్తోంది. తమ వ్యాపారా సామర్థ్యాలను మరింత పటిష్టపర్చుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని ఎంఎల్ఎల్ ఎండీ రామ్ప్రవీణ్ స్వామినాథన్ తెలిపారు.
#
Tags