రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అక్టోబర్ 10 నుంచి బడ్జెట్ కసరత్తు.. ముందున్న కీలక సవాళ్లు
Published on Thu, 09/08/2022 - 14:41
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రికవరీ, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వశాఖ అక్టోబర్ 10 వ తేదీ నుంచి 2023–24 బడ్జెట్ రూపకల్పన కసరత్తును ప్రారంభించనుంది. అధిక ద్రవ్యోల్బణం, డిమాండ్ పెంపు, ఉపాధి కల్పన, 8 శాతం వృద్ధి బాటన ఎకానమీని నిలపడం వంటి కీలక సవాళ్లు ప్రస్తుతం కేంద్రం ముందు ఉన్నాయి.
ఇది మోదీ 2.0 ప్రభుత్వం ఐదవ బడ్జెట్ మాత్రమే కాదు ఏప్రిల్-మే 2024లో సార్వత్రిక ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో ఇదే చివరి పూర్తి బడ్జెట్. అయితే ఇప్పటి వరకు జీఎస్టీ బాదుడుతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్లోనైనా కాస్త ఉపశమనం లభిస్తుందో లేదో చూడాలి.
చదవండి: iPhone14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్లు, ఏమైంది?
#
Tags