అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్లో తొలి ఈవీ ట్రక్.. అదీ హైదరాబాద్ నుంచి
Published on Sat, 04/16/2022 - 11:02
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్టెక్ మరో ముందడుగు వేసింది. ఈ హైదరాబాద్ కంపెనీ భారీ ఎలక్ట్రిక్ ట్రక్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం వాహన పనితీరు తెలుసుకునే పరీక్షలను మొదలుపెట్టింది.
ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం 220 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. భారత్లో ఈ తరహా ట్రక్ రావడం ఇదే తొలిసారి అని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. ఉత్తమ పనితీరుతో పరిశ్రమలో ఇది గేమ్ చేంజర్గా నిలుస్తుందని అన్నారు. హైదరాబాద్ సమీపంలో నూతనంగా ఏర్పాటవుతున్న ప్లాంటు సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వివరించారు.
చదవండి: ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారును ఎగబడికొంటున్నారు..రేంజ్ కూడా అదుర్స్!
#
Tags