రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పీఎన్బీ హౌసింగ్ ‘రోష్ని’ శాఖలు
Published on Mon, 12/19/2022 - 07:39
న్యూడిల్లీ: అందుబాటు ఇళ్ల రుణాల కోసం హైదరాబాద్తోపాటు టైర్ 2, 3 పట్టణాల్లో ‘రోష్ని’ శాఖలను ప్రారంభించినట్టు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటించింది. ఈ శాఖల ద్వారా తమ కస్టమర్ల బేస్ను పెంచుకోనున్నట్టు తెలిపింది.
రోష్ని అన్నది పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ అమలు చేస్తున్న రుణ పథకం. అందరికీ ఇళ్లు అన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. ఈ పథకం కింద రిటైల్ కస్టమర్లకు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ రూ.5 నుంచి రూ.30 లక్షల మధ్య రుణాలను మంజూరు చేస్తుంటుంది.
చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే!
#
Tags