వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దూసుకొచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411
Published on Wed, 03/16/2022 - 08:48
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ నూతన మోడల్ స్క్రామ్ 411ను భారత్లో ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్లో భాగంగా చెన్నై ఎక్స్షోరూంలో ధర రూ.2.03 లక్షల నుంచి ప్రారంభం. రాయల్ ఎన్ఫీల్డ్ ఎల్ఎస్–410 ఇంజన్ ప్లాట్ఫామ్పై ఇది రూపుదిద్దుకుంది. 411 సీసీ ఇంజన్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్, 6,500 ఆర్పీఎంతో 24.3 బీహెచ్పీ పవర్, 32 ఎన్ఎం టార్క్తో 4,000–4,500 ఆర్పీఎం ఉంది.
ఇక ఈ బైక్లో ఫీచర్ల విషయానికి వస్తే డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ చానెల్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్తో డిస్క్ బ్రేక్స్ పొందుపరిచారు. యూరప్, ఆసియా పసిఫిక్ దేశాల్లోనూ కొన్ని నెలల్లో ఈ మోడల్ను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
#
Tags