వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆటో జోరు, ఐటీ బేజారు నష్టాల్లో సూచీలు
Published on Mon, 07/11/2022 - 10:10
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు కుప్ప కూలగా, నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయింది.
దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా ఐటీ రంగ షేర్లు నష్టపోతుండగా, ఆటో, ఆయిల్ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఎం అండ్ ఎండ్ ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా లాభ పడుతుండగా, భారతి ఎయిర్టెల్, టీసీఎస్, హెచ్సీఎల్, టెక్ ఎం, విప్రో నష్టపోతున్నాయి.
#
Tags