ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గ్లోబల్ మార్కెట్లు డల్, కానీ సెన్సెక్స్ దూకుడు 60వేలఎగువకు
Published on Fri, 10/28/2022 - 10:22
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సూచనలు ఉన్నప్పటికీ శుక్రవారం వరుసగా రెండవ సెషన్లోనూ లాభాల్లో షురూ అయ్యాయి. ఆ తరువాత మరింత పుంజుకుని ప్రస్తుతం 373 పాయింట్లు ఎగిసి సెన్సెక్స్ 60వేల మార్క్ను దాటేయగా, నిఫ్టీ 101 పాయింట్లు జంప్ చేసి 17837 స్థాయికి చేరింది.దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళ లాడుతున్నాయి.
బజాజ ఆటో, ఓఎన్జీసీ, రిలయన్స్, కోల్ ఇండియా , మారుతి సుజుకి భారీగా లాభపడుతుండగా, టాటా స్టీల్, హిందాల్కో, సన్ఫార్మా, దివీస్ లాబ్స్ తదితరాలు నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి పాజిటివ్గా ఉంది. 17 పైసలు ఎగిసి 82.35 వద్ద ఉంది.
#
Tags