చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆరంభ నష్టాలకు చెక్: మద్దతు స్థాయిలను అధిగమించిన సూచీలు
Published on Thu, 10/20/2022 - 15:59
సాక్షి, ముంబై: ఆరంభంలో నష్టాలతో దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో, పటిష్ట స్థాయిలకు ఎగువన ముగిసాయి. సెన్సెక్స్ 96 పాయింట్లు ఎగిసి 59202 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభంతో 17563 వద్ద పటిష్టంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలనుంచి తెప్పరిల్లాయి. యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టెక్ మహీంద్ర, హెచ్సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్ భారీగా లాభపడ్డాయి. మరో వైపు ఇండస్ ఇండ్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, హెడ్సీఎఫ్సీ బ్యాంకు నష్టపోయాయి. అటు డాలరు మారకంలో గురువారం ఉదయం రికార్డు పతనాన్ని నమోదు చేసిన రూపాయి భారీగా పుంజుకుంది. 31 పైసలు ఎగిసి 82.76 స్థాయికి చేరింది.
#
Tags