రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమ్మకాల ఒత్తిడి: ఫ్లాట్గా సూచీలు
Published on Mon, 06/07/2021 - 10:01
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్ లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైంది. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 180 పాయింట్లు ఎగియగా నిఫ్టీ సరికొత్త గరిష్టాన్ని తాకింది. కానీ వెంటనే లాభాలను కోల్పోయి ఫ్లాట్గా మారింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1 పాయింట్ల లాభాలకు పరిమితమై 52100 వద్ద, నిఫ్టీ28 పాయింట్లు ఎగిసి 15699 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ఉన్నాయి. ఐటీసీ, ఎల్అండ్టి, ఎన్టిపిసి, ఒఎన్జిసి లాభపడుతుండగా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ , హెచ్డిఎఫ్సి నష్టపోతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్ప లాభంతో ప్రారంభమైంది. శుక్రవారం నాటి ముగింపు 72.99తో పోలిస్తే 72. 85 వద్ద కొనసాగుతోంది.
#
Tags