అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
లాభాల్లోకి మళ్లీన సూచీలు
Published on Thu, 04/22/2021 - 13:21
సాక్షి, ముంబై: 300 పాయింట్లకుపైగా కుప్పకూలిన సెన్సెక్స్ మిడ్సెషన్నుంచి పుంజుకుని 170 పాయింట్లు ఎగిసింది. 47675 వద్ద కొనాగుతోంది. నిఫ్టీ కూడా 67 పాయింట్ల లాభంతో 14366 వద్ద ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రధానంగా షార్ట్ కవరింగ్ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ఆటో, కేపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజజీ రంగాలు స్వల్ప నష్టాల్లో, హెల్త్ కేర్, మెటల్ స్టాక్స్ లాభపడుతున్నాయి. జెఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ విప్రో టాప్ విన్నర్స్గా ఉండగా, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టైటన్, శ్రీ సిమెంట్స్ నష్టపోతున్నాయి.
#
Tags