ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మూడో రోజు లాభాలు: 50 వేలకు చేరువలో సెన్సెక్స్
Published on Wed, 04/28/2021 - 16:43
సాక్షి, ముంబై :దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసిన మార్కెట్లు దాదాపు 800 పాయింట్లు ఎగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 790 పాయింట్లు ఎగిసి 49733వద్ద, నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో 14864 వద్ద మగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ లాభాలో బ్యాంకు నిఫ్టీ 987 పాయింట్లు ఎగిసింది. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు , హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీగా లాభపడ్డాయి.మరోవైపు బ్రిటానియా, హిందాల్కో, హిందాల్కో జేఎస్డబ్ల్యూ స్టీల్ బీపీసీఎల్, నెస్లే నష్టపోయాయి.
#
Tags