అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
Published on Fri, 05/13/2022 - 17:48
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలు దేశీయ మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో మదుపర్లు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సాయంత్రం నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 136పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ సైతం 25పాయింట్ల స్వల్ప నష్టాలతో ముగిసింది.
ఇక టాటామోటార్స్,సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, హెచ్యూఎల్, ఐటీసీ, యూపీఎల్, టైటాన్ కంపెనీ, ఎథేర్ మోటార్స్ లాభాల్ని గడించగా..హిందాల్కో, జేఎస్డ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
#
Tags