ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వెలిగల్లు ప్రాజెక్టులో గల్లంతై నలుగురు మృతి
Published on Sat, 08/07/2021 - 19:11
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలోని గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టులో గల్లంతై నలుగురు విద్యార్థులు మృతి చెందారు. శనివారం చిత్తూరు జిల్లా వాయల్పాడు, బెంగళూరు ప్రాంతాల నుంచి విద్యార్థి బృందాలు పర్యటనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు ప్రాజెక్టులో ఈత కొడుతుండగా వారిలో నలుగురు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురి కోసం స్ధానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాలను వెలికి తీశారు.
#
Tags