వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నగేష్ కేసు; కీలకం కానున్న నిందితుల స్టేట్మెంట్
Published on Thu, 09/24/2020 - 17:11
సాక్షి, మెదక్: మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో అవినీతి నిరోధక శాఖ కస్టడీ విచారణ ముగిసింది. గత నాలుగు రోజులుగా పాటు విచారించిన ఏసీబీ అధికారులు బినామీల పాత్రపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఆరుగురు బినామీలను నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో మెదక్తోపాటు హైదరాబాద్ శిర్లలో బినామీల పేర్లతో అస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వీరిని ఏసీబీ అధికారుల నుంచి వైద్య పరీక్షలకు తరలించారు. మరికాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నారు. ఈ కేసులో నిందితుల వాంగ్మూలం కీలకం కానుంది. (నగేష్ కేసు; మూడవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ)
#
Tags