విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రేమోన్మాది దాడి కేసు: చికిత్స పొందుతూ యువతి మృతి
Published on Sat, 11/20/2021 - 09:47
సాక్షి, విశాఖ పట్నం: విశాఖలో ప్రేమోన్మాది పెట్రోల్దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రత్యూష శుక్రవారం మృతి చెందింది. హర్షవర్ధన్ రెడ్డి అనే యువకుడు ఈనెల13.. యువతిని మాట్లాడుకుందామని హోటల్కు పిలిచి పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత..తాను కూడా ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ చికిత్స పొందుతూ.. ఈనెల 16 మృతి చెందాడు. కాగా, ప్రత్యూష మృత దేహనికి శుక్రవారం పోస్ట్ మార్టంనిర్వహించి బంధువులకు అప్పగించారు.
#
Tags