వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువతి ఒంటరిగా ఉన్నప్పుడు సీక్రెట్గా వీడియో తీసి..
Published on Sat, 05/29/2021 - 13:41
సాక్షి, హిమాయత్నగర్: తనను సీక్రెట్గా వీడియో తీసి తన స్నేహితులు కొద్దిరోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నగరానికి చెందిన ఓ యువతి శుక్రవారం సైబర్ క్రైం పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసింది. యువతి ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు (అసభ్యకర రీతిలో) సీక్రెట్గా వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. అనంతరం తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని యువతి ఆరోపించింది.
#
Tags