సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్యతో విడాకులు.. డిన్నర్ కోసం పొద్దున వెళ్లి తలుపులు కొట్టగా..
Published on Wed, 08/18/2021 - 08:36
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబద్): భార్యతో విడాకులు ఇచ్చిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–3లోని యూబీఐ కాలనీలో నివసించే ఆదిత్యసాయి డాగా(28)కి ఆరు నెలల క్రితం విడాకులు అయ్యాయి.
అప్పటి నుంచి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు తన గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డిన్నర్ కోసం తల్లి గది వద్దకు వెళ్లి తలుపులు కొట్టగా ఎంతకీ తీయకపోయేసరికి తలుపులు విరగ్గొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. తండ్రి సాయిలాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
#
Tags