చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పని ఉందంటూ బయటకు వెళ్లి...
Published on Fri, 08/20/2021 - 07:46
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన జూబ్లీ హిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ శేఖర్ తెలిపిన మేరకు...కార్మిక నగర్ బ్రాహ్మ శంకర్ నగర్ లో నివసించే మైనర్ బాలిక ఎం.శాంతి (17) ఈ నెల 17న తన మేనమామ బ్రాహ్మజీ ఇంటికి వచ్చింది. కొద్ది సేపటి తరువాత పని వుందంటూ బయటకి వెళ్లి తిరిగి రాలేదు. బ్రాహ్మజీ అన్ని ప్రాంతాల్లో గాలించాడు. బంధు మిత్రుల ఇళ్ళల్లో ఆరా తీసిన ఆచూకీ లభించలేదు. దీంతో పోలసులు కి ఫిర్యాదు చేశాడు. వివరాలకు 9490616589 ఫోన్ చేయాలన్నారు.
#
Tags