వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Published on Wed, 01/05/2022 - 12:24
రాంచీ: జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకూర్లోని అమ్రపరా ప్రాంతంలో బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పలువురికి గాయాలు అయ్యాయని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని పాకూర్ పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి.. ఇద్దరు బాడీగార్డులు మృతి
#
Tags