amp pages | Sakshi

ఫుడ్‌ సెంటర్‌ నిర్లక్ష్యం.. చికిత్స పొందుతూ యువతి కన్నుమూత

Published on Mon, 05/02/2022 - 11:25

ఓ ఫుడ్‌ కోర్టు సెంటర్‌ నిర్లక్ష్యం.. ఓ యువతి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఈ విషాదం నెలకొనగా.. మరికొందరు విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. కేరళలోని కాసరగాడ్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
పదహారేళ్ల దేవానంద అనే అమ్మాయి.. చెరువథూర్‌ ఏరియాలో ఉంటోంది. ఏప్రిల్‌ 29వ తేదీన దగ్గర్లోని ట్యూషన్‌ సెంటర్‌కి వెళ్లి.. బ్రేక్‌ టైంలో అక్కడే ఉన్న జ్యూస్‌ కమ్‌ ఫుడ్‌ కోర్టు సెంటర్‌లో షవర్మా తినింది. అయితే.. ఆమెతో పాటు ఆ టైంలో షవర్మా తిన్న మరో 15 మంది విద్యార్థులకు వికటించింది. వాంతులు, విరేచనాలతో వాళ్లంతా ఆస్పత్రుల్లో చేరారు. ఈ క్రమంలో.. చికిత్స పొందుతున్న దేవానంద పరిస్థితి విషమించింది. ఆదివారం మధ్యాహ్నం ఆమె కన్నుమూసింది.  

మిగతా విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన తర్వాత చెరువథూర్‌ ఏరియాలోని జ్యూస్‌ సెంటర్‌ని సీజ్‌ చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుళ్లిపోయిన షవర్మా వాళ్లకు సర్వ్‌ చేయడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలోని ఫుడ్‌ కోర్టుల సేఫ్టీపై దృష్టిసారించాలని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. 

ఇదిలా ఉంటే.. దేవానంద తండ్రి ఐదు నెలల కిందటే అనారోగ్యం సమస్యతో కన్నుమూశాడు. ఫుడ్‌ పాయిజన్‌ వల్లే ఆయన ఏడాదిన్నరగా మంచం పట్టి.. అలాగే కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం తమ స్వగ్రామం నుంచి చెరువథూర్‌కి వలస వచ్చింది. ఇప్పుడు ఒక్కగానొక్క కూతురు దేవానంద.. ఫుడ్‌ పాయిజన్‌ బారిన పడి చనిపోవడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా విలపిస్తోంది.

చదవండి: సాయిగణేష్‌తో నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌