వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విషాదం: గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి జంట అత్మహత్య
Published on Sat, 01/08/2022 - 11:35
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా బైంసాలో విషాదం చోటు చేసుకుంది. గడ్డెన్న ప్రాజెక్టులో దూకి ఓ జంట అత్మహత్య చేసుకున్నారు. నీటి పై మృతదేహాలు తెలడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చెపట్టారు. మృతులను ప్రేమజంటగా అనుమానిస్తున్నారు.
ఈ ఘటన హత్యా, అత్మహత్య అనే రకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకున్ని బైంసా పట్టణానికి చెందిన గుర్తించారు పోలీసులు..యువతి అచూకీ కోసం ప్రయత్నిస్తున్నా పోలీసులు.. ఆత్మ హత్యకు గల. కారణాల పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
#
Tags