వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రేయసిని దోచేసిన ప్రియుడు
Published on Wed, 03/24/2021 - 05:00
సాక్షి, బెంగళూరు: తన ప్రియురాలు మరొకరితో తిరుగుతోందన్న కక్షతో ఓ ప్రియుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను నిలువు దోపిడీ చేశాడు. నగరానికి చెందిన జాకీర్ హుసేన్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె కొంతకాలంగా మరొకరితో తిరుగుతోందని కక్ష పెంచుకున్నాడు. ఈక్రమంలో ఆ యువతి ఈనెల 13న చంద్రలేఔట్ భైరవేశ్వరనగర్ వద్ద వెళ్తుండగా దుండగులు ఆమెను అడ్డగించి రూ.3లక్షల విలువైన 102 గ్రాముల బంగారు నగలు దోచుకున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు జాకీర్హుసేన్, షాబాజ్ఖాన్, ఫాజిల్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి నగలు స్వాధీనం చేసుకున్నారు. తనను విస్మరిస్తోందనే కక్షతోనే స్నేహితులతో కలిసి దోపిడీకి పాల్పడినట్లు జాకీర్హుసేన్ విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు.
#
Tags