అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సాక్షి ఎఫెక్ట్: మంచిర్యాల లోన్ యాప్ మృతిపై కేసు నమోదు
Published on Wed, 05/18/2022 - 20:44
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు.. కళ్యాణి అనే వివాహిత మృతి చెందిన ఘటన తాలుకా సాక్షి కథనానికి పోలీసులు స్పందించారు. కళ్యాణి మృతిపై విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 306 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు.
యాప్ వేధింపులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. లోన్ యాప్ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి పిర్యాదు చేయాలని.. వాళ్లపై చర్యలు తీసుకుంటామని డీసీపీ భరోసా ఇస్తున్నారు.
చదవండి: మంచిర్యాలలో లోన్ యాప్ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
#
Tags